జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి కమిషనర్ ఆర్ వి కర్ణన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేయర్ ను శనివారం
మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నికల విభాగం అదనపు కమిషనర్, ఎల్ బి నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, పలువురు డిప్యూటీ కమిషనర్ లు మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
