తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పోలింగ్ నేడు (ఏప్రిల్ 23) రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక చెన్నై టీ.నగర్లోని హిందీ ప్రచార సభ (Hindi Prachar Sabha) లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో నివసిస్తున్నప్పటికీ, తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి ఈ జంట ప్రత్యేకంగా చెన్నైకి వచ్చారు.
