తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పోలింగ్ నేడు (ఏప్రిల్ 23) జరుగుతోంది. సూపర్ స్టార్ అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెల్జియంలో రేసింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న అజిత్, తన ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడం కోసం ప్రత్యేకంగా చెన్నైకి చేరుకున్నారు. తెల్లవారుజామునే సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన అజిత్..
