టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో సందీప్ కిషన్-వితికా శేరుల జంట ఒకటి. వీరిద్దరు మొదటి సారి ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే వీరిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో 2016లో మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒకటైయ్యారు.
