Tirumala: వేసవి సెలవులకు ముందుగానే థియేటర్లో తెలుగు చిత్రం రాకాస విడుదలై సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. సస్పెన్స్ త్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈసినిమా విజయవంతంగా ప్రదర్శించబడటంతో చిత్ర నిర్మాతలు, తారాగణం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది.
