‘కోర్టు’ లాంటి సెన్సేషనల్ హిట్టు తర్వాత రోషన్, శ్రీదేవి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా యూత్లో ఈ సినిమాపై ఫుల్ పాజిటీవ్ హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మరో హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కాబోతుంది.
