చిరంజీవిను ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి… నిర్లక్ష్యానికి గురైన పురస్కారాలన్ని మళ్లీ పునరుద్ధరించి, పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఏపీ కూడా అవార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు.
