ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడో ట్రెండ్ నడుస్తోంది. పాకిస్తాన్పై చేసిన అటాక్లు, ఉగ్రదాడులు, స్పై ఆపరేషన్స్ ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ధురంధర్ 2 ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలో భూషణ్ కుమార్, ఫిల్మ్మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ఆపరేషన్ సింధూర్’ ane కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
