టంగుటూరి ప్రకాశం పంతులు గురించి మనం చిన్నప్పుటి నుంచి వింటూ పెరిగాం. ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టి.. ఎంతో కష్టపడి లండన్ వెళ్లి అక్కడ బారిస్టర్ చదివి ఒక లాయర్గా నెలకు వేలల్లో సంపాదిస్తూ.. రాజభోగాలు అనుభవించిన ఆయన.. దేశం కోసం గాంధీజీ ఇచ్చిన ఒక్క పిలుపుతో అన్ని వదిలేసి ఇక్కడకు వచ్చేశాడు.
