India Women defeated England in the historic first-ever Women’s Test at Lord’s, after men losing the recently concluded T20I series.లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించారు. తాజాగా ఇంగ్లండ్ చేతిలో పురుషుల టీ20 జట్టుకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నారు.
