Pakistan Bus Accident, At least 40 passengers died and 8 were critically injured after an overcrowded, speeding bus plunged into a deep gorge in the Sherani district of Balochistan, Pakistan. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, ఓవర్లోడింగ్ కారణంగా ఒక ప్రయాణికుల బస్సు పర్వతం పైనుంచి లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు.
