సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’. ప్రముఖ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా మే 15న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మంచి చేసే లాయర్కు, చెడు చేయాలని చూసే లాయర్కు మధ్య సాగే కోర్టు డ్రామా కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.
