హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం మరో కొత్త రెస్టారెంట్ ప్రారంభమైంది. కూకట్పల్లిలోని జీపీఆర్ మల్టీప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో “హియ్య డైనో మండి” రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ను ప్రారంభించారు.
