సాయి పల్లవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు ఈమె స్క్రీన్ కనిపిస్తే చాలు చొక్కాలు చింపుకునే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి, ఆ తర్వాత సౌందర్య ఎలా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారో.. ఇప్పుడు సాయి పల్లవి సైతం అదే రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది.
