పల్లెటూరి జానపద పాటలకు ఎప్పుడూ మస్త్ డిమాండ్ ఉంటుంది. పల్లెటూరి వాతావరణం, ప్రేమ జంటల నేపథ్యంలో షూట్ చేసే పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇదే బాటలో తాజాగా ఓ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అదే జాను లిరి, ఈశ్వర్ సాయి ఎంతో హుషారుగా స్టెప్పులేసిన ‘ఓ వెన్నెల’ సాంగ్. ఈ పాట లోని గ్రేస్, హుషారెత్తించే మ్యూజిక్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాట చూసేయండి..
