బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిలు తిరుమల క్షేత్రంలో వివాహం శుభ ముహూర్తాన ఒక్కటయ్యారు. వేదపండితులు నిశ్చయించిన దివ్యముహూర్తం రాత్రి 11:13 గంటలకు సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలు జరిగాయి. నిరాడంబరంగా ఈ వేడుకకు సన్నిహితులు మాత్రమే హాజరు హాజరు అయ్యారు. #bellamkonda #kavyareddy #tollywood
