‘మేము ఫేమస్’ సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సుమంత్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘గోదారి గట్టుపైన’ సినిమా చేస్తున్నాడు. సుభాష్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బాగుంది. నాగవంశీ స్వరపరిచిన ఈ సాంగ్ను M.L.R కార్తికేయన్ ఆలపించాడు.
