Poonam Kaur: దక్షిణ కాశీగా,ప్రముఖ శైవక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు హీరోయిన్ పూనమ్ కౌర్.ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా సింపుల్గా టెంపుల్కి రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కొందరు గుర్తు పట్టలేకపోయారు.
