Sai Durga Tej: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు సెలబ్రిటీల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ,AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామివార్లను దర్శించుకున్న తర్వాత మరింత ప్రముఖుల దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని భక్తులు,స్థానిక ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
