India vs England 3rd ODI: Rohit Sharma fighting 138 runs goes in vain as England beats India by 27 runs at Lords. England wins the three-match series 2-1. ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రోహిత్ శర్మ 138 పరుగులు చేసినా 388 రన్స్ కొండంత లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
