IND vs ENG 5th T20 toss delayed as Team India gets stuck in Southampton traffic. Shreyas Iyer wins the toss and opts to bowl. Sanju Samson returns to the playing XI. సౌతాంప్టన్ భారీ ట్రాఫిక్ వల్ల భారత్-ఇంగ్లాండ్ 5వ టీ20 టాస్ ఆలస్యమైంది. పరువు నిలుపుకునేందుకు, నంబర్ 1 టీ20 ర్యాంకింగ్ను కాపాడుకునేందుకు శ్రేయస్ అయ్యర్ సేన ఈ మ్యాచ్లో గెలవడం అత్యంత కీలకం. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు.
