మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా.. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ “పెద్ది” (Peddi). ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 1న విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను అత్యంత వైభవంగా నిర్వహించారు.#ramcharan #peddi #tollywood
