టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
