భోపాల్లో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, యాక్టర్, ఎంపీ రవి కిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా జూన్ 4న తేదీన దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
