అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత అక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అయోధ్యలో విలువైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు రూ. 2.4 కోట్ల వ్యయంతో రణబీర్ ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం.
