క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా ‘ది ఒడిస్సీ’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్లో పీక్స్లో అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్రీకువీరుడు ఒడిస్సియన్ యుద్దం ముగిసిన తర్వాత తన భార్య, కొడుకును రక్షించుకోవడానికి ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్తో క్లారిటీ వచ్చింది. జూలై 17న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
