నటి పాయల్ రాజ్పుత్ మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనప్పుడు ఓ విలేఖరి ఇటీవల కాలంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ ‘మీరు జైపూర్లో విపాసనలో చేరారట కదా?” అని అడిగాడు.ఆ ప్రశ్నతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తానూ ఎంతగానో ప్రేమించే తండ్రికి క్యాన్సర్.. ఆ వ్యాధితో అయన చనిపోవడంతో అంతులేని బాధ… ఓ వైపు తల్లి గురించి దిగులు, మరో వైపు తన కెరీర్ గురించి ఆందోళనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాయని చెపుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.#payalrajput #tollywood
