ఆదివారం (ఏప్రిల్ 26) జరిగిన ఏక్ దిన్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో సాయి పల్లవి పాల్గొని తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సమక్షంలో సాయి పల్లవి ప్రసంగిస్తూ కాస్త ఉద్వేగానికి, మరికొంత ఆందోళనకు లోనైంది.#saipallavi #ekdin #bollywood
