విలక్షణమైన కథలను ఎంచుకుంటూ, తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. ‘మసూద’, ‘పరేషాన్’ వంటి చిత్రాల తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా, 90వ దశకంలోని గోదావరి పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది.
