‘RX100’ సినిమాతో టాలీవుడ్ను షేక్ చేసిన అజయ్ భూపతి.. ఆ తర్వాత మహాసముద్రం, మంగళవారం వంటి యావరేజ్ హిట్లతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఘట్టమనేని వారసుడు జయకృష్ణను పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చేస్తున్నాడు. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా టీజర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రా, రస్టిక్ లవ్స్టోరీ తెరకెక్కిన ఈ సినిమాలో ఈషా తదాని హీరోయిన్గా నటిస్తుంది.
