భారత క్రికెట్ దిగ్గజంసచిన్ టెండూల్కర్ ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించారు. ఆశా భోంస్లే సంగీత రంగానికి అందించిన అపూర్వ సేవలను గుర్తుచేసుకుంటూ, ఆమె పాటలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆమె లేని లోటు ఎప్పటికీ భర్తీ కాలేదని చెబుతూ, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
