ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ను పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేసిందే S.S. రాజమౌళి. బాహుబలి సిరీస్తో ఆ సక్సెస్ఫుల్ ఫార్ములాను మొదలుపెట్టిన మన జక్కన్న.. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ విషయంలో మళ్లీ అదే రూట్ ఫాలో అవుతున్నాడు.
