దశాబ్దాల కాలం తర్వాత భారతీయ సినిమా ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్పై లోకనాయకుడు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
